తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాసే శ్రీరామ రక్ష: సత్యవతి రాఠోడ్​

తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాఠోడ్​... పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లేదని అన్నారు.

By

Published : Apr 27, 2021, 9:44 AM IST

తెలుగు వార్తలు
తెలంగాణ వార్తలు

ఉద్యమ పార్టీగా అవతరించి.. రాష్ట్ర పార్టీగా ఎదిగి.. నేడు ప్రతి ఇంటి పార్టీగా... తెరాస విరాజిల్లుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెరాస పార్టీయే శ్రీరామ రక్షఅని పేర్కొన్నారు. 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొందన్నారు.

ఇదీ చూడండి:తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్‌ మార్కులు!

ABOUT THE AUTHOR

...view details