తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు మోమున చిరునవ్వు చూసి ప్రతిపక్షాలకి నిద్ర పట్టట్లేదు..'

పని లేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ మండిపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి, డోర్నకల్​లో ఎస్టీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో రేషన్‌ కార్డులు లేని పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

By

Published : Jun 14, 2020, 5:13 PM IST

Updated : Jun 14, 2020, 5:41 PM IST

minister sathyavathi rathod distribution groceries to poor people in mahabubabad
ప్రతిపక్షాలవి అనవసర విమర్శాలు: సత్యవతి రాఠోడ్​

మహబూబాబాద్‌ జిల్లా కురవి, డోర్నకల్​లో ఎస్టీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో రేషన్‌ కార్డులు లేని నిరుపేదలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పని లేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ఆనాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలని 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రతిపక్షాలవి అనవసర విమర్శాలు: సత్యవతి రాఠోడ్​

ఇవీ చూడండి:'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి

Last Updated : Jun 14, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details