మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్లో ఎస్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు లేని నిరుపేదలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పని లేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
'రైతు మోమున చిరునవ్వు చూసి ప్రతిపక్షాలకి నిద్ర పట్టట్లేదు..'
పని లేని ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి, డోర్నకల్లో ఎస్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు లేని పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ప్రతిపక్షాలవి అనవసర విమర్శాలు: సత్యవతి రాఠోడ్
ఆనాడు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలని 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నామని చెప్పారు.
Last Updated : Jun 14, 2020, 5:41 PM IST