మహబూబాబాద్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంక్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులెవరూ భయపడకూడదని.. మీకు అండగా నేనున్నాని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మరీ సమస్యగా ఉంటే.. తనకు గానీ.. తన సిబ్బందికి గానీ ఫోన్ చేయాలని సూచించారు.
'కరోనా బాధితులు భయపడకండి.. మీకు అండగా నేనున్నాను' - teleconference with officers at mahabubabad at minister errabelli
మహబూబాబాద్ జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో తెలిపారు. హోంక్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులు ఎవరూ భయపడకూడదని.. వారికి అండగా మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
'కరోనా బాధితులు భయపడకండి.. మీకు అండగా నేనున్నాను'
పాలకుర్తి, తొర్రూరులో కరోనాకు అందుబాటులో అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటామని.. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అద్భుతమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, భౌతిక దూరంతో, మాస్కులు ధరించాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి:-యుద్ధాన్ని మించేలా భారత దళాల మంచు 'ప్రయాణం'