తహసీల్దార్ విజయారెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. వారి నిరసనకు మంత్రి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఇలాంటి దాడులు జరగకుండా చూస్తాం: ఎర్రబెల్లి - errabelli updates
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు రెవెన్యూ ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ అధికారులపై దాడులు జరగకుండా చూడాలని కోరారు.
![ఇలాంటి దాడులు జరగకుండా చూస్తాం: ఎర్రబెల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4972444-thumbnail-3x2-df.jpg)
ఎర్రబెల్లి సంఘీభావం