మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాత్రి కురిసిన వర్షానికి వరి మొత్తం నేల కూలింది. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో వరి మొత్తం నేలకు వాలడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
అర్ధరాత్రి వర్షం.. అన్నదాతకు నష్టం - మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాత్రి కురిసిన వర్షానికి వరి మొత్తం నేల కూలింది
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాత్రి కురిసిన వర్షానికి వరి పంటకు తీవ్రనష్టం కలిగింది. వరి కోతకు వచ్చే దశలో పైరంతా నేలవాలి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి వర్షం.. అన్నదాతకు నష్టం
మొన్నటివరకూ పంట బాగున్నప్పటికీ వర్షం కురవడం వల్ల బరువుకు పైరంతా నేలవాలిపోయిందని అన్నదాతలు వాపోయారు.
ఇదీ చూడండి : 'బస్సు అద్దాలు పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు'