తెలంగాణ

telangana

ETV Bharat / state

నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం: శంకర్​ నాయక్​ - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

"బాలుడి కిడ్నాప్‌ హత్య ఘటనతో మహబూబాబాద్​ జిల్లా ఉలిక్కిపడింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూస్తాం." -శంకర్​ నాయక్​, మహబూబాబాద్​ జిల్లా

నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: ఎమ్మెల్యే శంకర్​ నాయక్​
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

By

Published : Oct 22, 2020, 2:47 PM IST

మహబూబాబాద్‌ బాలుడి హత్య ఘటనపై స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

బాలుడు హత్యకు గురైన అన్నారం దానమయ్య గుట్టను సందర్శించారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డిని శంకర్‌ నాయక్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు. ఈ ఘటన జిల్లాను ఉలిక్కిపడేలా చేసిందన్నారు.

నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

ఇదీ చదవండి:మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

ABOUT THE AUTHOR

...view details