తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థుల బలాబలాలు

మహబూబాబాద్​ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థుల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. మాలోత్​ కవిత, బలరాం నాయక్​, హుస్సేన్​ నాయక్​లు ప్రజలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

By

Published : Apr 9, 2019, 6:28 PM IST

మహబూబాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థుల బలాబలాలు

మహబూబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ఎన్నికల బరిలో తెరాస నుంచి మాలోత్​ కవిత, కాంగ్రెస్​ నుంచి బలరాం నాయక్​, భాజపా నుంచి హుస్సేన్​ నాయక్​లు నిలిచారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకోవడం మాలోత్​ కవితకు సానూకూలాంశాలు. గతంలో చేసిన అభివృద్ధి పనులు, బలమైన పార్టీ శ్రేణులు కలిగి ఉండటం బలరాం నాయక్​కు సానుకూల అంశాలు. మోదీ ఛరిష్మా, యువనేత కావడం హుస్సేన్​ నాయక్​ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మహబూబాబాద్​ పార్లమెంట్​ అభ్యర్థుల బలాబలాలు

ABOUT THE AUTHOR

...view details