తెలంగాణ

telangana

'రైతన్నలారా... దళారుల చేతిలో మోసపోకండి'

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరను పొందాలన్నారు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌.

By

Published : Dec 16, 2019, 9:01 AM IST

Published : Dec 16, 2019, 9:01 AM IST

dornakal mla redya naik says that farmers don't get cheated by Mediums while  selling Grains
డోర్నకల్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

డోర్నకల్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ, బంజార గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ ప్రారంభించారు.

దళారులకు తక్కవ ధరకు పంటను విక్రయించి నష్టపోవద్దని రైతులకు సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధిపొందాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details