రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితుడు మందా సాగర్ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. నిందితుడిని త్వరగా విచారించి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి' - దీక్షిత్రెడ్డి కుటుంబ సభ్యుల మీడియా సమావేశం
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్రెడ్డి... అపహరణ, హత్య కేసులో నిందితుడు సాగర్ను వెంటనే శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. నిందితుడిని మరోసారి విచారించి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
!['మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి' 'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9339196-thumbnail-3x2-dheekshit-rk.jpg)
'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'
దీక్షిత్ రెడ్డి ఉదంతాన్ని చూసి హైదరాబాద్లో మరో సంఘటన జరిగిందని... తమకు కలిగిన కడుపుకోత... మరెవ్వరికీ కలగకుండా నిందితుడికి త్వరితగతిన కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులపై తమకు నమ్మకం ఉందని దీక్షిత్రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు.
'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'
Last Updated : Oct 28, 2020, 2:44 PM IST