బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన - నిరసన
మహబూబాబాద్-సూర్యాపేట జిల్లాలను కలిపే దంతాలపల్లి ప్రధాన రహదారి బురదమయంగా మారిందని కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు నిరసన చేపట్టారు. బురద రోడ్లపై వరినాట్లు వేసి ఆందోళన నిర్వహించారు.
![బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4222561-thumbnail-3x2-mhbd-varinatlu.jpg)
బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
ఇదీ చూడండి:గలగలల దాల్ సరస్సు కళ తప్పెనే!