మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొవిడ్ బాధితులకు బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 వేల మందికి సరకులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కరోనా బాధితులకు అండగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ - mahabubabad district latest corona news
మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో కొవిడ్ బాధితులకు బాల వికాస స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. బాధితులకు నిత్యవర సరకులు పంపిణీ చేసింది. కొవిడ్ బాధితులకు అందరూ అండగా నిలవాలని సంస్థ సభ్యులు కోరారు.
![కరోనా బాధితులకు అండగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ BALA VIKAS IN MAHABUBABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:32:21:1621789341-tg-wgl-26-23-nithyavasara-sarakula-pampini-av-ts10114-23052021222609-2305f-1621788969-903.jpg)
కరోనా బాధితులకు అండగా బాల వికాస స్వచ్ఛంద సంస్థ
పలు మండలాల్లో కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు నిత్యావసర వస్తువుల అందజేస్తున్నట్లు బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.