తెలంగాణ

telangana

By

Published : Aug 27, 2020, 5:05 AM IST

ETV Bharat / state

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్​పర్సన్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు శంకుస్థాపన చేశారు.

Chairperson laid the foundation stone for construction of CC roads at jaggu thanda mahabubabad
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఛైర్​పర్సన్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాలో 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు శంకుస్థాపన చేశారు.

జిల్లా పరిషత్ నుంచి మంజూరైన నిధుల్లో ఎక్కువ భాగం బయ్యారం మండలానికే కేటాయిస్తున్నామని ఆమె చెప్పారు. ఎక్కువ నిధులు కేటాయించి బయ్యారం మండలంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి, చేపూరి మౌనిక, ఎంపీడీఓ చలపతిరావు, తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details