విద్యుత్ బిల్లుల స్లాబ్ల విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆందోళన నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అధిక విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని భాజపా నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఛార్జీల రూపంలో పెనుభారం మోపిందని ఆరోపించారు.
బిల్లులను కట్టే పరిస్థితి లేదు...