తెలంగాణ

telangana

ETV Bharat / state

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా  పరిషత్ ఛైర్మన్​ కోవ లక్ష్మి

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​గా కోవ లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంపూర్ణ మెజారిటీ సాధించిన తెరాస జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

By

Published : Jun 8, 2019, 7:45 PM IST

Updated : Jun 8, 2019, 8:15 PM IST

ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ కోవా లక్ష్మి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఛైర్​పర్సన్​గా లక్ష్మి విజయం సాధించారు. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలుండగా తెరాస 14చోట్ల గెలుపొందింది. లింగాపూర్​ కాంగ్రెస్ జడ్పీటీసీ తెరాసలో చేరడంతో 15 స్థానాలతో ఏకగ్రీవంగా జడ్పీ స్థానాన్ని ఎన్నుకున్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్​ కోవ లక్ష్మి
Last Updated : Jun 8, 2019, 8:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details