కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పోలీసులు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గణేశ్, సంతోష్, జైలాద్దీన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టూ వీలర్స్ దొంగతనం చేసినట్లు అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ - latest crime news
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీసులు. నిందితుల నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
![ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ two weelar Thieves arrest at kagajnagar kumuram bheem asifabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6419850-thumbnail-3x2-adgg.jpg)
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్