కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం ఒకరు వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
కాగజ్నగర్లో పరస్పరం ఢీకొన్న కార్లు