తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ పురస్కారాన్ని పేద విద్యార్థులకే అంకితమిస్తాను'

వైకల్యం అతని విజయాన్ని ఆపలేదు. 8మంది ఉన్న ఆ పాఠశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 200లకు పైగా విద్యార్థులు చదువుతున్నారంటే అది ఆ ఉపాధ్యాయుని దృఢ సంకల్పమే.

By

Published : Sep 10, 2020, 12:54 PM IST

state-best-teacher-award-goes-to-kommu-lakshmi-narayana
'ఆ పురస్కరాన్ని పేద విద్యార్థులకే అంకితమిస్తాను'

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం చింతగూడ కోయవాగు పంచాయతీలో మూసివేత దశకు చేరుకున్న ఆ పాఠశాలకు తిరిగి ప్రాణం పోశాడు ఆ ఉపాధ్యాయుడు. ముందుగా పాఠశాల భవనాన్ని బాగు చేశారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి... గ్రామస్థుల సహకారంతో పునర్వైభవం తీసుకొచ్చారు. ఆ ఉపాధ్యాయుని సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని పేద విద్యార్థులకే అంకితమిస్తానంటున్న ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీ నారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'ఆ పురస్కరాన్ని పేద విద్యార్థులకే అంకితమిస్తాను'

ABOUT THE AUTHOR

...view details