తెలంగాణ

telangana

By

Published : May 24, 2020, 7:57 PM IST

ETV Bharat / state

మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవటానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో మైనార్టీ దివ్యాంగులకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

Sirpur BJP Leaders Distributes Essential goods for poor Muslims in Kumarabhim district
దివ్యాంగ మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో రంజాన్​ పండుగ సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో మైనార్టీ దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గం భాజపా ఇంఛార్జి డా.కొత్తపల్లి శ్రీనివాస్, డా.అనిత దంపతులు దివ్యాంగులకు రంజాన్ కిట్లు, మాస్క్​లు అందించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. భౌతికదూరంతోపాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details