కుమురంభీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా విపత్కర సమయంలో కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందించారని కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ - తెలంగాణ వార్తలు
కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ వారికి కాగజ్నగర్ మున్సిపల్ ఛైర్మన్ నూతన దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ సందర్భంగా ఈ కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి వారు సేవ చేశారని కొనియాడారు.
![పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ municipal chairman distribute dresses, kagaznagar dresses distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:50:45:1621308045-tg-adb-52-16-parishyudda-sibbandiki-chairman-dusthula-pampini-av-ts10034-17052021190258-1705f-1621258378-479.jpg)
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ, కాగజ్నగర్ పురపాలక సంఘం
వారి సేవలు అభినందనీయమని... అందుకు గుర్తుగా నూతన వస్త్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, పలువురు పాలకవర్గ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్తో మానసిక రుగ్మతలు.. చికిత్స అవసరమంటున్న వైద్యులు
TAGGED:
telangana news