తెలంగాణ

telangana

ETV Bharat / state

'గిరిజనులకు తెరాస సభ్యత్వం అందించిన ఆత్రం సక్కు'

తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించారు. స్థానిక శాసన సభ్యులు ఆత్రం సక్కు కార్యక్రమానికి హాజరై పలువురు గిరిజనులకు సభ్యత్వం అందించారు.

By

Published : Jul 8, 2019, 11:06 PM IST

గుండాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఆత్రం సక్కు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్, సిరియన్ మోవాడ్, ఆడ దసనాపూర్ గ్రామాల్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు గిరిజనులకు సభ్యత్వం అందించారు. గుండాల జలపాతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుండాల జలపాతం అభివృద్ధి కోసం ఎనిమిది మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.

గిరిజనులకు తెరాస సభ్యత్వం అందించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు

ABOUT THE AUTHOR

...view details