'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'
పెండింగ్లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించాలని లేదంటే వాహన చట్టం ప్రకారం వాహనాలు జప్తు చేస్తామని కాగజ్నగర్ డీఎస్పీ బి.ఎల్.ఎన్.స్వామి తెలిపారు.
'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'
కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో డీఎస్పీ బి.ఎల్.ఎన్.స్వామి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారులను ఆపి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఆయా వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. మూడు కంటే ఎక్కువ జరిమానాలు కట్టకుండా ఉంటే వాహనాలు జప్తు చేసుకుంటామని వాహనదారులకు తెలియజేశారు.
TAGGED:
khaganagar dsp