తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2019, 8:56 PM IST

ETV Bharat / state

'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'

పెండింగ్​లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించాలని లేదంటే వాహన చట్టం ప్రకారం వాహనాలు జప్తు చేస్తామని కాగజ్​నగర్ డీఎస్పీ బి.ఎల్.ఎన్.స్వామి తెలిపారు.

kagajnagar_dsp_vechile_checking
'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో డీఎస్పీ బి.ఎల్.ఎన్.స్వామి వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారులను ఆపి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ఆయా వాహనాలపై పెండింగ్​లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించాలని సూచించారు. మూడు కంటే ఎక్కువ జరిమానాలు కట్టకుండా ఉంటే వాహనాలు జప్తు చేసుకుంటామని వాహనదారులకు తెలియజేశారు.

'చలాన్లు ఉంటే కట్టండి... లేకుంటే జప్తు చేస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details