తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు - ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్​ మండలంలో రెండో విడత ప్రాదేశిక పోరులో భాగంగా పార్టీలు భారీ ఎత్తున మద్యం పారించాయి. ఈసీ ఆదేశాలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరించారు.

ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు

By

Published : May 10, 2019, 6:11 PM IST

ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తిన పార్టీలు

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్​ మండలంలోని భీంపూర్​, నందుప గ్రామాల్లో రెండో విడత స్థానిక సంస్థల పోలింగ్​ సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఎలక్షన్​ కమిషన్​ ఆదేశాలను భేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా మద్యం పంచిపెట్టారు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా యథేచ్ఛగా మద్యం రవాణ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details