తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడుంబా స్థావరాలపై అబ్కారీ పోలీసుల దాడులు

లాక్​డౌన్​ వేళ గుండుబా తయారీకి కొందరు వ్యక్తులు తెరలేపగా... వారి పనిపట్టేందుకు అబ్కారీ పోలీసులు దాడులు చేస్తున్నారు. కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై దాడులు చేసి పెద్దఎత్తున సరుకును స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Apr 24, 2020, 5:54 PM IST

EXCISE POLICE RAIDS ON GUDUMBA BASES IN KUMURAM BHEEM DISTRICT
అబ్కారీ పోలీసుల దాడులు... భారీగా గుడుంబా స్వాధీనం

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికలపేట మండలంలోని గుడుంబా స్థావరాలపై అబ్కారీ పోలీసులు దాడులు చేశారు. చేడ్వాయిలోని ఓ ఇంట్లో గుడుంబా తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో 50 కేజీల బెల్లం, 5 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు. ఈ మేరకు అజ్మెరా జ్యోతి అనే మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ABOUT THE AUTHOR

...view details