తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2019, 4:25 PM IST

ETV Bharat / state

కాగజ్​నగర్​లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కాగజ్​నగర్​లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ భట్టు తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్​ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ మానేయాలని కమిషనర్​ తెలిపారు.

కాగజ్​నగర్​లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details