కాగజ్నగర్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కాగజ్నగర్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ భట్టు తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ మానేయాలని కమిషనర్ తెలిపారు.