ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమత హత్యోదంతంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని... నిందితులను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున కోరారు.
'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి' - సమత కుటుంబానికి న్యాయం చేయాలని కుల సంఘాల ఆందోళన
సమత హత్యోదంతం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.
'సమత కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి'