తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి

కుమురం భీం జిల్లా సిర్పూర్​ టి.మండలంలో రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతిచెందింది. అటవీ అధికారులు ఎలుగుబంటి మృతదేహాన్ని పశువైద్యశాలకు పంపించారు.

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి

By

Published : Jun 11, 2019, 12:43 PM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్ టి.మండలంలోని చీలపల్లి, అరేగుడా మధ్యలో రైలు ఢీకొని 3 సంవత్సరాల ఎలుగుబంటి మృతి చెందింది. ఘటనాస్థలికి అటవీ రేంజ్​ అధికారి పూర్ణచందర్ పరిశీలించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీన పర్చుకుని శవపరీక్ష నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు.

రైలు ఢీకొని 3 ఏళ్ల ఎలుగుబంటి మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details