కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో మొబైల్ యాప్ ద్వారా ఓటు నమోదు చేయడంపై అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ సొంతంగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు.
యాప్ ద్వారా ఓటు నమోదుపై అవగాహన
మొబైల్ యాప్ ద్వారా ఓటు నమోదు చేయడంపై అధికారులకు అవగాహన కల్పించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ తహసీల్దార్ వనజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
యాప్ ద్వారా ఓటు నమోదు చేయడంపై అవగాహన