కుమురంభీం జిల్లాలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కాగజ్ నగర్ పట్టణంలో లాక్డౌన్ తీరును జిల్లా అదనపు ఎస్పీ పరిశీలించారు. పలు కూడళ్లలో వాహన తనిఖీలు పర్యవేక్షించారు. పలువురికి జరిమానా విధించారు.
కాగజ్నగర్లో లాక్డౌన్ అమలును పరిశీలించిన అదనపు ఎస్పీ - కాగజ్నగర్లో లాక్డౌన్
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో లాక్డౌన్ అమలును అదనపు ఎస్పీ వైవీ సుధీంద్ర పరిశీలించారు. అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
![కాగజ్నగర్లో లాక్డౌన్ అమలును పరిశీలించిన అదనపు ఎస్పీ Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:26:37:1621490197-tg-adb-58-20-kzr-asp-vahana-thanikilu-avb-ts10034-20052021110451-2005f-1621488891-45.jpg)
కుమురంభీం జిల్లాలో లాక్డౌన్
అత్యవసర పనుల పేరుతో పలుమార్లు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 గంటలలోగా పనులన్నీ చూసుకుని వెళ్లిపోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.