తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈవీఎం,వీవీప్యాట్​ల పనితీరుపై అవగాహన సదస్సు

ఈవీఎం, వీవీప్యాట్​లపై అవగాహన పెంచుతున్నారు ఎన్నికల అధికారులు. ఊరూరా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఎన్నికల్లో పాల్గొని నిర్భయంగా ఓటేయాలని సూచించారు.

ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనాలి : తాహసీల్దార్ వనజారెడ్డి

By

Published : Mar 30, 2019, 3:06 PM IST

ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్భయంగా ఓటేయాలి : తాహసీల్దార్ వనజారెడ్డి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరుపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని నిర్భయంగా ఓటేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details