తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో పలు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Sep 26, 2019, 5:07 PM IST

ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారనే రైతుల ఫిర్యాదుపై సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల లైసెన్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.

ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details