కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారనే రైతుల ఫిర్యాదుపై సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల లైసెన్స్ను స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు
కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో పలు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు.
ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు
TAGGED:
urea shortage