తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బెండరా గ్రామంలో అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న భీం రావ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

By

Published : Aug 16, 2019, 11:52 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెండరా గ్రామ సమీపాన రోడ్డు ప్రమాదం సంభవించింది. వాంకిడి మండలం కొత్తదుబ్బగూడెం గ్రామానికి చెందిన భీం రావ్ అతిగా మద్యం సేవించి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలు కావటం వల్ల అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details