తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ ప్రశాంతం.. స్ట్రాంగ్​రూంలో అభ్యర్థుల భవితవ్యం - ballet box lu distribution center ku taralimpu

కాగజ్​నగర్​ పురపాలిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఓటింగ్ సమయం ముగిసే సమయానికి 68.95 శాతం పోలింగ్ నమోదైంది.

68-dot-95-per-cent-polling-was-recorded-in-kagaznagar
కాగజ్​నగర్​లో 68.95 శాతం పోలింగ్ నమోదు

By

Published : Jan 22, 2020, 11:43 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్​కు తరలించారు. బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కాగజ్ నగర్ పురపాలికలో ఓటింగ్ సమయం ముగిసే సరికి 68.95 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

కాగజ్​నగర్​లో 68.95 శాతం పోలింగ్ నమోదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details