తెలంగాణ

telangana

ETV Bharat / state

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు.

By

Published : Oct 14, 2019, 12:07 PM IST

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరు వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐకాస బంద్​లో భాగంగా రాస్తారోకోలు చేసి దుకాణాలు బంద్ చేయించారు. బస్సుల బంద్​తో ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details