తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​ - TSRTC JAC CALLS KHAMMAM BANDH ON MONDAY

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతికి నిరసనగా రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​కు ఐకాస పిలుపిచ్చింది. బంద్​కు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​

By

Published : Oct 13, 2019, 12:55 PM IST

ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​రెడ్డి మృతికి నిరసనగా రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​కు ఐకాస పిలుపు నిచ్చింది. బంద్​కు కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం, తెజస, న్యూడెమోక్రసీ, ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. శ్రీనివాస్​రెడ్డి మృతిపట్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మౌనం పాటించారు. ఖమ్మం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీపీఐ, సీపీఎం నేతల ఆందోళన చేపట్టారు.

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్​

ABOUT THE AUTHOR

...view details