ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ కార్మికులు 12వ రోజు సమ్మెలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. వీరికి కాంగ్రెస్, తెదేపా, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సత్తుపల్లి- ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
వైరాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో - ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో
ఖమ్మం జిల్లా వైరాలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్, తెదేపా, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.

వైరాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో
వైరాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో