తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్ - ఏన్కూరులో ఖమ్మం- కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్

By

Published : Oct 19, 2019, 12:39 PM IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఏన్కూరులో ఖమ్మం- కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం నుంచి దుకాణాలు బంద్ చేయించారు. వైరా, తల్లాడ, కొనిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.

ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్

ABOUT THE AUTHOR

...view details