తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారికి స్థానికులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ అన్నారు.

By

Published : Sep 13, 2019, 4:36 PM IST

'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'

'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రెబ్బవరంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సర్పంచ్​, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలంతా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details