తెలంగాణ

telangana

ETV Bharat / state

చేప ఉత్పత్తులపై మహిళలకు శిక్షణ - laTEST NEWS OF FISH AWAIRNESS TO THE WOMEN

ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో మహిళలను ఆర్థ్రికంగా బలోపేతం చేయడాని చేపల ఉత్పత్తులుపై మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

చేప ఉత్పత్తులపై మహిళలకు శిక్షణా, అవగాహన కార్యక్రమం

By

Published : Nov 8, 2019, 11:04 PM IST

చేప ఉత్పత్తులపై మహిళలకు శిక్షణా, అవగాహన కార్యక్రమం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో మూడు రోజులపాటు ఎనిమిది జిల్లాల నుంచి వచ్చిన 50 మందికి పైగా మత్స్యకార మహిళలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

చేపల ఎంపిక, శుభ్రం చేయడం, వాటి నుంచి లభించే వివధ రకాల ఉత్పత్తులతో పిండి పదార్థాలు, రొట్టెలు, సమోసాలు, చేప బిరియాని వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేయడంపై వారికి శిక్షణ ఇచ్చారు.

మత్స్యకార మహిళలను ఆర్థ్రికంగా బలోపేతం చేయడానికే ఈ శిక్షణా కార్యక్రమం అని పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త శాంతయ్య చెప్పారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు నిరసనగా 3 రోజులు విధుల బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details