తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతాం'

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుందని, మధిర పురపాలికలో కూడా తెరాస జెండా ఎగురుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ధీమా వ్యక్తం చేశారు. వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో గులాబీ విజయ కేతనం ఎగురవేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామంటున్న మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

By

Published : Jan 25, 2020, 4:24 PM IST

telangana state transport minister puvvada ajay kumar on trs victory in municipal elections
'పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతాం'

'పట్టణాల ప్రగతే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతాం'

.

ABOUT THE AUTHOR

...view details