తెలంగాణ

telangana

ETV Bharat / state

మధిరలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు - madhira

ఖమ్మం జిల్లా మధిరలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నారు. 25 గ్రామాలకు చెందిన అన్నదాతలకు మార్కెట్​ కంటే తక్కువ ధరకే మధిర సహకార సంఘం అందజేస్తుంది.

మధిరలో రైతులకు సబ్సిడీ విత్తనాలు

By

Published : Jun 6, 2019, 12:46 PM IST

ఖమ్మం జిల్లా మధిర సహకార సంఘం ద్వారా రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందిస్తున్నారు. సొసైటీ పరిధిలోని 25 గ్రామాలకు చెందిన అన్నదాతలు.. జీలుగలు, పిల్లిపెసర ధాన్యం విత్తనాలను మార్కెట్ కంటే తక్కువ ధరకే తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 3 టన్నుల విత్తనాలు సొసైటీ ద్వారా రైతులకు అందాయి. ఇంకా అవసరమైతే అదనంగా విత్తనాలు తెప్పించి సబ్సిడీకే అందిస్తామని మధిర సొసైటీ అధ్యక్షుడు బిక్కి కృష్ణ ప్రసాద్ తెలిపారు.

మధిరలో రైతులకు సబ్సిడీ విత్తనాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details