మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవిబ్రహ్మ తిక్కన పౌరాణిక పద్య నాటకాన్ని ఈనెల 28న ప్రదర్శించనున్నట్లు నాటక దర్శకుడు డాక్టర్ సుబ్బరాజు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి పర్యవేక్షణలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకుగానూ మధిర రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో కళాకారులు రిహార్సల్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:నీళ్లే ప్రాణంగా బతికి.. నీటిలోనే శ్వాస విడిచిన సర్ఫర్