ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిత్రపటానికి తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతూ రైతులకు వెన్నుదన్నుగా కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని కొనియాడారు.
సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసిన రైతులు - ఖమ్మం జిల్లా పాలేరు తాజా వార్తలు
ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస నాయకులు సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. రైతులకు 25వేల రూపాయలు రుణమాఫీ ప్రకటించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం ఫొటోకు పాలాభిషేకం చేసిన రైతులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి విడత రుణమాఫీగా 25 వేలు ప్రకటించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:వామ్మో సూపర్ స్ప్రెడర్స్... వారి వల్లే 300 మందికి కరోనా