తెలంగాణ

telangana

'ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదు'

By

Published : Feb 28, 2020, 10:01 PM IST

గత ఆరేళ్లలో ఖమ్మం నగరానికి మంత్రులు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని సీపీఎం జిల్లా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పలు కార్యక్రమాలు ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదని అన్నారు.

None of the promises ever fulfilled in khammam city
'ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదు'

ఖమ్మం నగరానికి గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నేరవేర్చలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. నగరానికి ఐదువేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి, కనీసం యాభై కూడా ఇంతవరకు ప్రారంభించలేదని అన్నారు.

గొల్లపాడు ఛానల్ అంతే ఉందని, శంకుస్థాపన చేసిన ఖమ్మం బస్టాండ్, నగర పాలక సంస్థ కార్యాలయం, నగరంలోని అనేక రహదారులు ప్రారంభానికి కూడా నోచుకోలేదని జిల్లా నాయకులు ఎద్దేవా చేశారు.

'ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదు'

ఇదీ చూడండి :చికెన్, గుడ్లతో ఆరోగ్యం.. అందరూ తినండి: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details