తెలంగాణ

telangana

ETV Bharat / state

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో.. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

By

Published : Jan 26, 2021, 1:03 PM IST

Minister Srinivas participating in the Republic Day celebrations
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి.. జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో.. సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్ త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details