మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర
మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర - మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ చైతన్య రథయాత్ర
గుజరాత్లో ప్రారంభమైన మాతాజీ నిర్మలా దేవి సహజ యోగ చైతన్య రథయాత్ర ఖమ్మం జిల్లా మధిరకు చేరింది. మాతాజీ నిర్మలా దేవి ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రథయాత్ర చేపట్టారు.

మధిరకు మాతాజీ నిర్మలా దేవి రథయాత్ర