ఖమ్మంలో 14వ రోజు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను నియంత్రిస్తున్నారు. జూబ్లీక్లబ్ చెక్పోస్టు వద్ద రూరల్ ఏసీపీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
ఖమ్మంలో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు - తెలంగాణ వార్తలు
ఖమ్మంలో పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. జూబ్లీక్లబ్ చెక్పోస్టు వద్ద రూరల్ ఏసీపీ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు.
![ఖమ్మంలో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు lock down strictly imposed in khammam , khammam lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:56:40:1621924000-11889057-kmm.jpg)
ఖమ్మంలో పటిష్ఠంగా లాక్డౌన్, ఖమ్మంలో కఠినంగా లాక్డౌన్
వాహనదారులను ఆపి వివరాలు సేకరిస్తున్నారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు లాక్డౌన్కు పూర్తిగా సహకరిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:నిమిషంలోనే కరోనాను పసిగట్టే శ్వాస పరీక్ష!