తెలంగాణ

telangana

ETV Bharat / state

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు - ఇంటర్​ విద్యార్థులు వీడ్కోలు వేడుకలు

ఖమ్మం జిల్లా వైరాలో ఠాగూర్​ విద్యాసంస్థల్లోని ఇంటర్​ ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక సీఐ వసంత్​కుమార్​ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

intermediate students farewell day celebrations in khammam vira
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

By

Published : Feb 26, 2020, 11:53 AM IST

ఖమ్మం జిల్లా వైరాలో ఠాగూర్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎంవీఐ శంకర్‌నాయక్‌, సీఐ వసంత్‌కుమార్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కన్నవారి కలలను సాకారం చేయాలని సీఐ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

ఇదీ చూడండి :'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'

ABOUT THE AUTHOR

...view details