ఖమ్మం జిల్లా మధిరలో శ్రీకృష్ణాష్టమి సంబురాలు వైభవంగా నిర్వహించారు. గీతా మందిరంలో రాధా కృష్ణులకు జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థులు శ్రీకృష్ణాగోపికల వేషధారణలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణులను కీర్తిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. కృష్ణుల వేషధారణలో ఉన్న వారితో ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిపించారు.
ఖమ్మం జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి సంబురాలు - tg_KMM_04_23__ madhiralo_sri krishanastami_vis_TS1
శ్రీ కృష్ణాష్టమి సంబురాలు ఖమ్మం జిల్లాలో వైభవోపేతంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారులు శ్రీకృష్ణా గోపికల వేషధారణలో ఉల్లాసంగా ఉట్టి కొట్టారు.
![ఖమ్మం జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4220897-thumbnail-3x2-kmm.jpg)
రాధాకృష్ణులను కీర్తిస్తూ నృత్యాలు చేసిన చిన్నారులు
రాధాకృష్ణులను కీర్తిస్తూ నృత్యాలు చేసిన చిన్నారులు
ఇవీ చూడండి : వేయి స్థంభాల ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు
TAGGED:
శ్రీ కృష్ణాష్టమి సంబురాలు