తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనుల పోడు భూములకు పట్టాలివ్వాలి - FARMERS PROTEST AT COLLECTORATE

ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న ఆదివాసులకు, గిరిజనేతరులకు భూమి పట్టాలు ఇవ్వాలని రైతులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్​ ముట్టడించారు.

FARMERS PROTEST AT COLLECT ORATE

By

Published : Jul 25, 2019, 11:40 AM IST

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రైతులు ఖమ్మం కలెక్టరేట్​ను ముట్టడించారు. వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. డీఆర్​ఓకు వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న ఆదివాసులకు, పోడు చేసుకుంటున్న గిరిజనేతరులకు భూమిపై హక్కు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.

గిరిజనుల పోడు భూములకు పట్టాలివ్వాలి

ABOUT THE AUTHOR

...view details