సుబాబులు పంటను కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా రైతులు ఐటీసీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. సుబాబుల్, పామాయిల్ తోటలు పెంచాలని ప్రచారం చేసిన అధికారులు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగైదేళ్లుగా మొక్కలు పెరిగి పెద్దవై పడిపోయో స్థితిలో ఉన్నాయన్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి